539 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీస్ నియామకబోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. 208 సివిల్, 74 ఏఆర్ఎస్ఐ, 205 టీఎస్ఎస్పీ, 12 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, 2 ఎస్ఆర్ఏ, 9 స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ సహా పీటీవో, కమ్యూనికేషన్ విభాగంలో 29 ఉద్యోగాలను తాజా నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు. ఈనెల 10 నుంచి మార్చి 3వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీలకు రూ.500 కాగా, ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ఎస్సై ఉద్యోగాలకు ఏప్రిల్ 17న రాత పరీక్ష జరగనుంది.
Official Notification click here
More details visit https://www.tslprb.in
Official Notification click here
More details visit https://www.tslprb.in